అన్వేషించండి
Undavalli Arun: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పై తనదైన శైలిలో ఉండవల్లిలో విమర్శలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుష్ట, అవినీతి పరిపాలన అంతమొందాలంటే 50 శాతం మంది ప్రజలు పుస్తకాలు చదవాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అభిప్రాయపడ్డారు. పుస్తక పఠనంతోనే ప్రశ్నించేతత్వం అలవడుతుందని అప్పుడే మెరుగైన సమాజం ఏర్పడుతుందన్నారు. ఒకొక్క రంగం ఒకొక్కరే మాట్లాడాలి అనే పరిధి నుంచి బయటకు వచ్చి అన్ని విషయాలపై అందరూ మాట్లాడే స్థితికి చేరాలంటే పుస్తక పఠనం ఒకటే మార్గమని సూచించారు. పుస్తక ప్రియుల పాదయాత్ర సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్పై కోపంతో పాక్లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఓటీటీ-వెబ్సిరీస్





















