అన్వేషించండి
Undavalli Arun: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పై తనదైన శైలిలో ఉండవల్లిలో విమర్శలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుష్ట, అవినీతి పరిపాలన అంతమొందాలంటే 50 శాతం మంది ప్రజలు పుస్తకాలు చదవాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అభిప్రాయపడ్డారు. పుస్తక పఠనంతోనే ప్రశ్నించేతత్వం అలవడుతుందని అప్పుడే మెరుగైన సమాజం ఏర్పడుతుందన్నారు. ఒకొక్క రంగం ఒకొక్కరే మాట్లాడాలి అనే పరిధి నుంచి బయటకు వచ్చి అన్ని విషయాలపై అందరూ మాట్లాడే స్థితికి చేరాలంటే పుస్తక పఠనం ఒకటే మార్గమని సూచించారు. పుస్తక ప్రియుల పాదయాత్ర సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
న్యూస్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Punch macaque Japan Viral Story | తల్లి ప్రేమ కోసం విలవిలలాడిపోతున్న చిన్ని కోతి పిల్ల కథ | ABP Desam
PM Modi Moran Emergency Landing | మోరాన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై దిగిన మోదీ | ABP Desam
వ్యూ మోర్























