అన్వేషించండి
Advertisement
Undavalli Arun: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పై తనదైన శైలిలో ఉండవల్లిలో విమర్శలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుష్ట, అవినీతి పరిపాలన అంతమొందాలంటే 50 శాతం మంది ప్రజలు పుస్తకాలు చదవాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అభిప్రాయపడ్డారు. పుస్తక పఠనంతోనే ప్రశ్నించేతత్వం అలవడుతుందని అప్పుడే మెరుగైన సమాజం ఏర్పడుతుందన్నారు. ఒకొక్క రంగం ఒకొక్కరే మాట్లాడాలి అనే పరిధి నుంచి బయటకు వచ్చి అన్ని విషయాలపై అందరూ మాట్లాడే స్థితికి చేరాలంటే పుస్తక పఠనం ఒకటే మార్గమని సూచించారు. పుస్తక ప్రియుల పాదయాత్ర సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఇండియా
BrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్
Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP Desam
Loksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP Desam
AC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP Desam
Loksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABP
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
పాలిటిక్స్
హైదరాబాద్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets