అన్వేషించండి
Ugadi Offer Telangana : 65 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్స్ కు ఉచిత ప్రయాణం | ABP Desam
తెలంగాణ ప్రజలకు TSRTC ఉగాది ఆఫర్ ప్రకటించింది. ఏప్రిల్ 2న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్స్ అందరూ RTCబస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని TSRTC MD VC Sajjanar ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా ప్రకటించారు. కేవలం ఏప్రిల్ రెండో తేదీ ఉగాది పండుగ సందర్భంగా మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఇండియా
Bihar Election 2025 Exit Poll Results | బీహార్లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే - ఎగ్జిట్ పోల్స్లో ఆశ్చర్యకర ఫలితాలు | ABP Desam
PM Modi First Reaction on Delhi Blast | ఢిల్లీ బ్లాస్ట్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్
White Collar Terror Attack Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
White Collar Terror Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
Amit Shah on Delhi Car Blast | ఢిల్లీ కారు బ్లాస్ట్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా రియాక్షన్ | ABP Desam
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తిరుపతి
నిజామాబాద్
పర్సనల్ ఫైనాన్స్
Advertisement
Advertisement





















