వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం తిరుపతిలో స్థానికులు క్యూ కట్టారు. వందలాది మంది క్యూలైన్లలోకి ప్రవేశించడంతో టిటిడి రేపు మంజూరు చేయాల్సిన టోకెన్లను ఈరోజే అందిస్తోంది. ప్రతి రోజు 5వేల టోకెన్ల చొప్పున పది రోజుల టోకెన్లను ఒకేసారి మంజూరు చేస్తోంది టిటిడి. నగరంలోని ఐదు కేంద్రాల్లో టోకెన్లను అందిస్తున్నారు. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, ముత్యాలరెడ్డిపల్లే,బైరాగిపట్టేడ,మున్సిపల్ ఆఫీస్, సత్యనారాయణ పురం టిటిడి సృవదర్శనం టోకెన్లు జారీ చేసింది.. టిక్కెట్ల జారీ కేంద్రాల్లో స్ధానికులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలా, టిటిడి అధికారులు పోలీసులు చర్యలు చేపట్టారు..
Revanth Reddy Fan | పవన్ కల్యాణ్ కు బండ్ల గణేష్.... రేవంత్ రెడ్డికి ఇతడు.. వేరే లెవల్ అంతే | ABP
TDP Leader Nannuri Narsi Reddy | Nara Lokesh Padayatraలో పాల్గొన్న నర్సిరెడ్డితో ఇంటర్వ్యూ |DNN
PM Modi on Pariksha Pe Charcha 2023|పరీక్షల్లో చీటింగ్ చేయడంపై మోదీ ఫన్నీ ఆన్సర్ |ABP Desam
The Beating retreat ceremony : Wagah border లో Republic day సందర్భంగా బీటింగ్ రీట్రీట్ | ABP Desam
Bengaluru Man Throws Currency Notes|బెంగళూరు రోడ్లపై శివాజీ సినిమా క్లైమాక్స్ రిపీట్..!|ABP Desam
నేడు సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి- వివేకా హత్య కేసులో ఇంకెన్ని ట్విస్ట్లు!
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
Heart Attack: ఈ శరీరభాగాల్లో అసౌకర్యంగా ఉంటే అది గుండె సమస్య కావచ్చు, తేలిగ్గా తీసుకోకండి
Ratha Sapthami 2023 Slokas: రథసప్తమి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన శ్లోకాలు