తిరుపతి ఇందిరా మైదానం జాతీయ క్రీడా కబడ్డీ పండుగ వాతావరణం సంతరించుకుంది.. మైదానానికి విచ్చేసిన ప్రముఖులతో పాటు పురప్రజలు పెద్ద ఎత్తున హాజరై బాణాసంచా కార్యక్రమాన్ని ఆహ్లాదకర వాతావరణంలో తిలకించి ఉల్లాసంగా కార్యక్రమాన్ని ఆస్వాదించారు. బాణాసంచా ప్రదర్శన మిరమిట్లు గొలిపేలా సాగింది.. ఈ ప్రదర్శన నగర ప్రజలకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చిందనే చెప్పుకోవాలి.. ప్రదర్శనలో ప్రధానముగా ఈత చెట్టు,నాగుపాము,సూర్య చక్రం,రన్నింగ్ వీల్ ప్రదర్శన పురప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. వీటితో పాటు తారాజువ్వలు ఆకాశంలో నాట్య ప్రదర్శనతో కనిపించాయి.. వివిధ రంగుల తో కూడిన షాట్స్ నగర ప్రజలను వీనుల విందు చేసాయి. తార జువ్వలు ఆకాశము వైపు దూసుకెళ్ళడంతో ఇందిరా మైదానంలో ప్రదర్శన ప్రారంభమైనది.
Balineni Srinivasa Reddy on Kotamreddy|కోటం రెడ్డి తప్పు చేస్తున్నావ్.. తప్పకుండా బాధపడతావు |DNN|ABP
KTR Vs Eetala Rajender|హుజురాబాద్ గడ్డ మీద కేటీఆర్, ఈటల మధ్య విమర్శల యుద్ధం |ABP Desam
KTR on PM Modi | పేదవారి పొట్టకొడుతున్న ప్రధానమంత్రి మోదీ ఎవరికి దేవుడు...? | ABP Desam
Hindenburg Research Nathan Anderson : అదానీ ఆస్తులను ఊదేస్తున్న ఈ మొండిఘటం ఎవరు..!
US Police Violence | ఒక్క ఏడాదిలోనే పోలీసుల దాడిలో 1100 మందికిపైగా చనిపోయారా..? |
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి