అన్వేషించండి
Advertisement
Third Wave : వచ్చే రెండు వారాలు కీలకం
కరోనా ముప్పు తొలగిపోయిందని ప్రజలంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో... ‘ఇట్స్ మై టైం’ అంటూ ఒమిక్రాన్ ఎంట్రీ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కలవరపెడుతోంది. మూడో వేవ్ భయాలను అందరిలోనూ రేకెత్తిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతుండటంతో కరోనా నివారణలో వచ్చే రెండు వారాలు అత్యంత కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. ఒమిక్రాన్ సాధారణ జలుబు లాంటిది కాదని, ఆరోగ్య వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపించొచ్చని WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ హెచ్చరించారు. ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి తొలి వారం మధ్యలో కరోనా ఉద్ధృతి గరిష్ఠానికి చేరుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.
ఇండియా
Padma Awards 2024 | Drona Bhuyan | రాష్ట్రపతికి వెరైటీ నమస్కారం.. ఎవరు ఈయన..? | ABP Desam
Smita Pasalkar Parrot Lover | ఈమె పిలిస్తే చాలు... రామ చిలుకలు వచ్చి ఇంట్లో వాలిపోతాయి | ABP Desam
BrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్
Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP Desam
Loksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
విజయవాడ
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets