అన్వేషించండి
SP Vishal Gunny : సామూహిక అత్యాచార కేసును ఛేదించిన పోలీసులు
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు వద్ద జంటపై సామూహిక అత్యాచార కేసును పోలీసులు ఛేదించారు. దర్యాప్తు వివరాలను గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన 8 మంది సభ్యుల ముఠా ఈ దారుణానికి పాల్పడ్డట్టు తెలిపారు. ఆరుగురిని అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామన్నారు. నిందితులు 2-3 రోజులు ముందుగానే రెక్కీ నిర్వహించి... దారి దోపిడీలు, సామూహిక అత్యాచారాలకు పాల్పడతారని ఎస్పీ వివరించారు. పగలు కూలీ పనులు చేసుకుని రాత్రి పూట నేరాలకు పాల్పడతారన్నారు. మొబైల్స్, ద్విచక్రవాహనాలు అస్సలు వాడరన్నారు.
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్పై కోపంతో పాక్లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఇండియా
ఎడ్యుకేషన్
క్రికెట్





















