మహారాష్ట్రలో సూపర్ మార్కెట్లు, దుకాణాల్లో వైన్ అమ్మకాలకు అనుమతినిస్తూ శివసేన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. రాష్ట్రాన్ని మద్యం దుకాణంగా మార్చే ప్రయత్నమని మండిపడుతున్నారు. ఈ విమర్శలపై మాట్లాడిన శివసేన నేత సంజయ్ రౌత్...వైన్ అసలు మద్యమే కాదన్నారు. వైన్ అమ్మకాల ద్వారా రైతులకు రెట్టింపు లాభం వస్తుందన్నారు. వైన్ లో వినియోగించే ద్రాక్ష కు మంచి ధరలు లభించటంతో రైతులు బాగుపడతారన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి
West Bengal Govt Sensational Decision: యూనివర్సిటీలకు సంబంధించి సెన్సేషనల్ నిర్ణయం | ABP Desam
MP Vaddiraju Ravichandra Interview: కాపులంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారు! | ABP Desam
Amalapuram Agitation Live Updates: కొనసాగుతున్న ఉద్రిక్తత | Konaseema Issue | ABP Desam
GHMC 5 Rupees Meal లో ఏముంటాయ్? | Annapurna Canteen| Hyderabad| ABP Desam
Minister Viswaroop: దాడి ఎవరు చేశారో మాకు తెలుస్తుంది | Konaseema Tension | Amalapuram | ABP Desam
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!
Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!
PM Modi Hyderabad Tour: కేసీఆర్పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
May 26 Records in Cricket: మే 26తో భారత క్రికెట్కు ప్రత్యేక కనెక్షన్ - రెండు మర్చిపోలేని రికార్డులు - ద్రవిడ్కు కూడా!