సదాశివపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన బస్టాండ్ ను ఆర్టీసి ఎం.డి సజ్జనార్ ఆకస్మికంగా తనిఖీ చేసారు, ప్రయాణికుల సౌకార్యర్ధం తీసుకుంటున్న చర్యలపై అక్కడి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు, అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్టీసి నిలకడగా ఉందని.. త్వరలోనే ఆర్టీసి లాభాల్లో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలిపారు, కావున ప్రయాణికులు భయపడకుండా సురక్షితంగా ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించవచ్చని అన్నారు, అన్ని ప్రాంతాలకు బస్సులను నడిపిస్తున్నట్లు చెప్పారు, ఆర్టీసికి మంచి లాభాలు ఉండే హైదరాబాద్ నుండి జహీరాబాద్ రూట్ లో మరిన్ని సేవలు అందిస్తామన్నారు, ఆర్టీసి అందిస్తున్న సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
High Tension at ShahinathGunj Police Station: షాహీనాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ దగ్గర నీరజ్ బంధువుల ఆందోళన
High Tension In Begum Bazar: సంజన కుటుంబ సభ్యులను ముట్టడించేందుకు బయల్దేరిన నీరజ్ బంధువులు|ABP Desam
Neeraj Parwar Family Members Reaction: పరువు హత్యలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది.!|ABP Desam
Dog Visits Kedarnath Temple| పెంపుడు కుక్కను కేదార్నాథ్ తీసుకెళ్లినందుకు ఎఫ్ఐఆర్ నమోదు| ABP Desam
Hyderabad Honour Killing Suspects Arrest: పరువు హత్య నిందితులను పట్టుకున్న పోలీసులు|ABP Desam
Petrol Diesel Prices down: పెట్రోల్పై రూ.9.5, డీజిల్పై రూ.7 తగ్గింపు - గుడ్న్యూస్ చెప్పిన నిర్మలమ్మ
Revant Reddy : కేసిఆర్ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !
BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్బాడీ అప్పగింత
Thailand Open: ప్చ్.. సింధు! చెన్యూఫీ అనుకున్నంత పనీ చేసేసింది!