కొన్ని రోజులుగా విశాఖ సాగరతీరంలో నెలకొన్న రింగు వలల వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. జిల్లా కలెక్టరేట్ లో మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, మంత్రి కన్నబాబు, ఎంపీ విజయసాయిరెడ్డి మత్స్యకారులతో చర్చలు జరిపారు. ఈ అంశంపై ఒక కమిటీ వేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 20లోగా శాశ్వత పరిష్కారం చూపిస్తామని సూచిస్తామని అప్పలరాజు హామీ ఇచ్చారు. ప్రస్తుతం మత్స్యకార గ్రామాల్లో ఉన్న కర్ఫ్యూను ఎత్తివేస్తున్నామన్నారు.
Rahul Gandhi Name Removed : రాహుల్ గాంధీపై అనర్హత వేటు తర్వాత లోక్ సభ నిర్ణయం | ABP Desam
Rahul Gandhi Disqualified as MP | మోదీ ఇంటిపేరుపై విమర్శలు.. EX ఎంపీగా మారిన రాహుల్ గాంధీ | ABP
Minister Roja on MLC Elections |ఇద్దరు ఎమ్మెల్యేలను కొన్నంత మాత్రానా అధికారంలోకి రాలేరు | ABP Desam
Vadivel Gopal, Masi Sadaiyan | గల్లీల్లో కాదు.. అమెరికాలోనూ పాములు పట్టుకోవడంలో వీరు ఫేమస్ | ABP
RS Praveen Kumar on TSPSC Paper Leakage | పేపర్ లీకేజీపై RS ప్రవీణ్ కుమార్ రియాక్షన్ | ABP
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల