అన్వేషించండి
Red Sandal : చిత్తూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం స్వాధీనం
తిరుపతి-భాకరాపేట ఘాట్ రోడ్డులో 243 కిలోల ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సిబ్బందికి ఎర్రచందనం దుంగలు మోసుకువెళ్తున్న స్మగ్లర్లు తారసపడ్డారు. పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. వారిని వెంబడించిన పోలీసులు.... ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తమిళనాడుకు చెందినవారని తెలిపారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ఇండియా
లైఫ్స్టైల్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















