అన్వేషించండి
Raghu Rama Krishnam Raju : తిరుపతి సభ తర్వాత మూడు రాజధానుల గురించే మాట్లాడేవారుండరు
రాజధాని అమరావతి శాశ్వతమని....అడ్డం పడేవారు అశాశ్వతమని అన్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. రేణిగుంట విమానాశ్రయంలో మాట్లాడిన ఆయన...దామినేడులో జరిగేది దగాపడ్డ రైతుల సభ అని అన్నారు. సభలో అమరావతి రైతులు, రాజకీయ నాయకులు, ప్రజాసంఘాలు పాల్గొంటున్నాయన్నారు. మహోద్యమ సభ తర్వాత మూడు రాజధానుల గురించి మాట్లాడేవారే ఉండరన్నారు. అమరావతి శాశ్వతమని...అడ్డంపడేవారిని వారు అశాశ్వతం అని అన్నారు.
ఇండియా
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
వ్యూ మోర్























