అన్వేషించండి
MP GVL : వైసీపీ, టీడీపీ రెండూ బీజేపీకి ప్రత్యర్థి పార్టీలే
ప్రజాగ్రహసభకు వచ్చిన స్పందన చూసాక ఏపీ ప్రభుత్వం గుండెల్లో రాళ్లు పడ్డాయన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు . అందుకే సీఎం జగన్ వెంటనే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసారని ఆరోపించారాయన. ఢిల్లీ నుంచి నిధులు వస్తుంటే ఇక్కడ వైసీపీ తన స్టికర్లు వేసుకుంటోందన్న జీవీఎల్ వైసీపీ ,టీడీపీ రెండూ తమకు ప్రత్యర్థులేనన్నారు . రెండురోజుల పర్యటన కోసం వైజాగ్ వచ్చిన ఆయన నగర పరిసర ప్రాంతాల్లో కేంద్ర నిధులతో నడుస్తున్న సంస్థలను ,అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు . అలాగే ఏపీ పై బీజేపీకి సడన్ గా ప్రేమ పుట్టలేదనీ మొదటినుండీ ఏపీ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది తమపార్టీ నేననీ తెలిపారు
న్యూస్
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
క్రికెట్
క్రికెట్
పాలిటిక్స్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















