అన్వేషించండి
MP Galla Jayadev: ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా రైతుల పాదయాత్ర ఆగలేదు
అమరావతి రైతుల న్యాయస్ధానం-దేవస్ధానం మహా పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. 42వ రోజు రేణిగుంట మండలం అంజిమేడు గ్రామం నుంచి ప్రారంభంమైన ఈ మహా పాదయాత్ర దాదాపుగా 16 కిలో మీటర్లకు పై కొనసాగి రేణిగుంటకు చేరుకుంది. రాత్రికి రేణిగుంటలోని పాత చెక్ పొస్టు వద్ద ఉన్న వై.కన్వెన్షన్ హాల్, రాజమాత కళ్యాణ మండపంలో రైతులు బస చేయనున్నారు. తిరిగి రేపు ఉదయం రేణిగుంట నుండి మహా పాదయాత్ర బయల్దేరి తిరుపతికి చేరుకోనుంది. పాదయాత్రగా వచ్చిన రైతులను ఎంపీ గల్లా జయదేవ్, డాక్టర్ రమాదేవిలు మర్యాద పూర్వకంగా కలిసి తమ మద్దతు తెలిపారు.
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్పై కోపంతో పాక్లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
లైఫ్స్టైల్
హైదరాబాద్




















