అన్వేషించండి
MLA Rohit Reddy to Attend in ED Office|ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి | ABP Desam
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విజ్ఞప్తిని ఈడీ అధికారులు తిరస్కరించారు. నోటీసుల్లో అడిగిన వివరాల కోసం కొంత సమయం కావాలని ఎమ్మెల్యే కోరారు. కానీ, ఈడీ అనుమతించకపోవడంతో..మధ్యాహ్నాం 3 గంటలకు ఈడీ ఎదుట హాజరయ్యారు. BRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా ఉన్న రోహిత్ రెడ్డి ఈడీ ఎదుట హాజరవడం చర్చనీయాంశమవుతోంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
విశాఖపట్నం
నల్గొండ
న్యూస్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















