అన్వేషించండి
Advertisement
Medaram Jathara: సమ్మక్కసారలమ్మ జాతర కోసం దిల్ సుఖ్ నగర్ లో ప్రత్యేక పూజలు..ఎందుకంటే..?
సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు అడవిలో నుంచి అమ్మవారిని తీసుకువచ్చే వెదురు బుట్టలు తయారీ పూజా మహోత్సవం దిల్ సుఖ్ నగర్ శాలివాహన నగర్ లో నిర్వహించారు. సుమారు 30 సంవత్సరాలుగా నిలిచిపోయిన అనవాయితీని ఈ ఏడాది తిరిగి ప్రారంభించారు. శాలివాహన నగర్ లో పిల్లి మహేందర్ కుమార్ నివాసంలో బుట్టల తయారీ కార్యక్రమం మొదలు చేశారు. మేడారం పూజారి జానకమ్మ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. సమ్మక్క జాతరని నాలుగురోజుల పాటు నిర్వహిస్తారు. ఇందులో మొదటి రోజు సారలమ్మ రూపాన్ని... మేడారంలోని గద్దె మీద నిలబెడతారు. రెండో రోజు చిలకలగుట్టలో ఉన్న సమ్మక్కను కూడా గద్దె మీదకు తీసుకువస్తారు. మూడో రోజు సమ్మక్క, సారక్కలు ఇద్దరూ గద్దె మీద ఉండి భక్తులకి దర్శనమిస్తారు. నాలుగో రోజు సమ్మక్క సారక్కలను గద్దె మీదకు దించడంతో జాతర పూర్తవుతుంది.
న్యూస్
అయోధ్య ఉత్సవంలోనూ అపచారం, రామయ్య వేడుకల్లో తిరుమల లడ్డూలు
మైసూరు ప్యాలెస్లో ఏనుగుల బీభత్సం, ఉన్నట్టుండి బయటకు పరుగులు
కర్ణాటకలో తిరుమల లడ్డు వివాదం ఎఫెక్ట్, అన్ని ఆలయాల్లో నందిని నెయ్యి
Sinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP Desam
ISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
టెక్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement