అన్వేషించండి
Advertisement
Kadapa :తెలుగు రాష్ట్రాల్లో 150 పైగా దొంగతనాల్లో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
కడప జిల్లా, పోరుమామిళ్ల లో దొంగతనాలకు పాల్పడ్డ అంతర్ రాష్ట్ర దొంగ ను పోలీసులు అరెస్ట్ చేసారు. రూ. 12 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్, మాట్లాడుతూ, పట్టుబడ్డ నిందితుడు ప్రకాశం జిల్లా గిద్దలూరు కు చెందిన ప్రస్తుతం కర్నూలు జిల్లా బేతంచర్ల లో నివసిస్తున్న పీరయ్య గా గుర్తించామన్నారు. ఇతని పై తెలుగు రాష్ట్రాలలో 150 పైగా దొంగతనాల కేసు నమోదు అయ్యాయన్నారు.
ప్రపంచం
Israel attack in Beirut | హిజ్బుల్లా కీలకనేత సైఫుద్దీన్ చంపేసింది ఇక్కడే | ABP Desam
Israel attack in Beirut | లెబనాన్ యుద్ధ క్షేత్రంలో ABP News గ్రౌండ్ రిపోర్ట్
Israel attack in Beirut | బీరుట్ యుద్ధ భూమిలో ABP News - రణక్షేత్రంలో ధైర్య సాహసాలతో | ABP Desam
Israel attack in Beirut | లెబనాన్ యుద్ధ భూమిలో ఏబీపీ రిపోర్టర్ ...పక్కనే పేలిన బాంబు | ABP Desam
ఇజ్రాయేల్పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Lakshmana Venkat KuchiThe author is a Bengaluru-based senior journalist
Opinion