కడప జిల్లా, పోరుమామిళ్ల లో దొంగతనాలకు పాల్పడ్డ అంతర్ రాష్ట్ర దొంగ ను పోలీసులు అరెస్ట్ చేసారు. రూ. 12 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్, మాట్లాడుతూ, పట్టుబడ్డ నిందితుడు ప్రకాశం జిల్లా గిద్దలూరు కు చెందిన ప్రస్తుతం కర్నూలు జిల్లా బేతంచర్ల లో నివసిస్తున్న పీరయ్య గా గుర్తించామన్నారు. ఇతని పై తెలుగు రాష్ట్రాలలో 150 పైగా దొంగతనాల కేసు నమోదు అయ్యాయన్నారు.
Petrol, Diesel Prices Reduced: సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటన | ABP Desam
High Tension at ShahinathGunj Police Station: షాహీనాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ దగ్గర నీరజ్ బంధువుల ఆందోళన
High Tension In Begum Bazar: సంజన కుటుంబ సభ్యులను ముట్టడించేందుకు బయల్దేరిన నీరజ్ బంధువులు|ABP Desam
Neeraj Parwar Family Members Reaction: పరువు హత్యలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది.!|ABP Desam
Dog Visits Kedarnath Temple| పెంపుడు కుక్కను కేదార్నాథ్ తీసుకెళ్లినందుకు ఎఫ్ఐఆర్ నమోదు| ABP Desam
MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్తో కీలక ఒప్పదం
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి