MMTS సర్వీసుల సంఖ్య పెరిగింది. ప్రయాణికుల రద్దీకనుగుణంగా ప్రతి అరగంటకో రైలు చొప్పున అందుబాటులోకి రానుంది. మొదట్లో కోవిడ్‌ కారణంగా ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేశారు.