Indian Railways : MMTS Train services number raises | MMTS|Hyderabad|ABP Desam
Written By : ABP Desam | 15 Apr 2022 10:01 AM (IST)
MMTS సర్వీసుల సంఖ్య పెరిగింది. ప్రయాణికుల రద్దీకనుగుణంగా ప్రతి అరగంటకో రైలు చొప్పున అందుబాటులోకి రానుంది. మొదట్లో కోవిడ్ కారణంగా ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు.