అన్వేషించండి
Ram Mandir | PM Modi releases commemorative postage stamps | అయోధ్యపై పోస్టల్ స్టాంపులు విడుదల | ABP
Ram Mandir | PM Modi releases commemorative postage stamps :
జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి యావత్ దేశం ఎదురుచూస్తోంది. దివ్యమైన ఈ మందిరంలో బాల రాముడికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ చారిత్రక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ అయోధ్య రాముడి పై 6 పోస్టల్ స్టాంపులు విడుదల చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ప్రపంచం
ఆధ్యాత్మికం
లైఫ్స్టైల్























