అన్వేషించండి
Advertisement
Odisha: ఏనుగును రక్షించేందుకు వెళ్లిన టీమ్.. విలేకరి మృతితో విషాదం
ఒడిశాలోని మహానదిలో పదిహేడు ఏనుగులతో కూడిన గుంపు ఆ ప్రాంతంలో నదిని దాటేందుకు ప్రయత్నించింది. అందులో ఎనిమిది నదిని దాటి అవతలి ఒడ్డుకు చేరాయి. రెండు మాత్రం వరద ప్రవాహానికి కొట్టుకెళ్లిపోయాయి. తొమ్మిది ఏనుగురు వరదను చూసి వెనుదిరిగాయి. ఒక ఏనుగు మాత్రం నది మధ్యలో చిక్కుకుపోయింది. విషయం తెలుసుకున్న ఒడిశా డిజాస్టార్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆ ఏనుగును కాపాడేందుకు వెళ్లాయి. యాక్షన్ ఫోర్స్ సభ్యులు ఒక బోటులో తమతో స్థానిక విలేకరులు అరిందమ్ దాస్, ప్రభాత్ సిన్హాను తీసుకెళ్లారు. బోటు కటక్ జిల్లాలోని ముండలి వంతెన సమీపంలో వరద ప్రవాహానికి బోల్తాపడింది. ఈ ఘటనలో అరిందమ్ దాస్ మరణించగా, ప్రభాత్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు కటక్ లోని గవర్నమెంట్ ఆసుపత్రి ప్రతినిధికి సమాచారం అందింది.
ఇండియా
Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..? | ABP
US Reacts On Arvind Kejriwal Arrest | కేజ్రీవాల్ అరెస్టు గురించి అమెరికాకు ఎందుకు..? | ABP
Bhojshala Survey | Saraswati Temple| సరస్వతి గుడినే మసీదుగా మార్చారా.. ? | ABP Desam
Chain Snatching While Doing Reels | Viral Video | రీల్స్ మోజులో మహిళ..చైన్ ఎత్తుకెళ్లిన దొంగ | ABP
Fire at Ujjain Mahakal Temple | ఉజ్జయినీ మహాకాళేశ్వర్ గుడిలో అగ్నిప్రమాదం | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఐపీఎల్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets