అన్వేషించండి

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!

స్పేస్ ఎక్స్, టెస్లా లాంటి దిగ్గజ కంపెనీల ఫౌండర్ ఎలన్ మస్క్‌కు.. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ భయపడుతున్నారా? ఇప్పుడు దీనిపైనే మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. మన దేశంలో శాటిలైట్ ద్వారా మొబైల్ సేవల కోసం satellite broadband spectrum ను కేంద్ర ప్రభుత్వం allocation చేయాల్సి ఉంది. దీనికి ఎలన్ మస్క్ కి చెందిన స్టా్ర్ లింక్ దక్కించుకోవాలని ట్రై చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం.. ఈ స్పెక్ట్రమ్ ను వేలం ద్వారా కాకుండా administrative గానే కేటాయిస్తామని అక్టోబర్ 15న చెప్పింది. దీనిపై ఎలన్ మస్క్ స్పందిస్తూ.. ఇది చాలా మంచి నిర్ణయమని ప్రశంసించారు. స్టార్‌లింక్‌తో భారతదేశ ప్రజలకు సేవ చేయడానికి తమ వంతు కృషి చేస్తామని ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. 

కానీ, ముకేష్ అంబానీ మాత్రం ఆ స్పెక్ట్రమ్ ను వేలం వేయాలని అంటున్నారు. దీంతో మస్క్‌పైన అంబానీనే గెలిచినట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మస్క్ అంటే అంబానీకి ఎందుకంత భయం.. అంటూ మీమ్స్ వస్తున్నాయి. ఇలాగే ఒక వైరల​్‌గా మారిన మీమ్‌కు సంబంధించి ఎలన్ మస్క్ కూడా స్పందించారు. భారత్‌లో మెరుగైన ఇంటర్‌నెట్‌‌ను స్టార్‌లింక్‌ ద్వారా అదించడానికి అంబానీకి ఏదైనా సమస్య ఉందేమో కాల్‌ చేసి అడుగుతానని ఎలన్ మస్క్ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. అయితే ఇప్పటికే రిలయన్స్ కు చెందిన టెలీకాం సంస్థ జియో మన దేశంలో టాప్ కంపెనీగా ఉంది. కానీ, శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ ను ఇప్పటికే మస్క్ కు చెందిన స్టార్ లింక్ అందిస్తూ ఉంది. ఈ క్రమంలో ఆ విదేశీ కంపెనీతో పోటీ పడాలంటే.. స్పెక్ట్రమ్ ను వేలం వేస్తేనే అంబానీకి కలిసి వస్తుందని అంచనాలు ఉన్నాయి. అందుకే అంబానీ వేలానికి పట్టుబడుతున్నట్లుగా చెబుతున్నారు.

ఇండియా వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ABP Premium

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Embed widget