అన్వేషించండి
Meals at Bathroom : ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ కబడ్డీ టోర్నీలో దారుణ ఘటన | ABP Desam
ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ భీమ్ రావ్ అంబేడ్కర్ స్టేడియంలో ఓ దారుణ ఘటన జరిగింది. అక్కడ జరుగుతున్న మూడు రోజుల అండర్ 17 కబడ్డీ టోర్నీలకు ఆటగాళ్లకు బాత్రూంలో భోజనాలను ఒడ్డించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆధ్యాత్మికం
న్యూస్
పర్సనల్ ఫైనాన్స్



















