అన్వేషించండి
Balasore Train Accident : బాలాసోర్ రైలు ప్రమాదంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం | ABP Desam
ఒడిషాలోని బాలాసోర్ లో మూడు రైళ్లు ఢీకొని జరిగిన ఘోర ప్రమాదంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రమాదం జరిగిన తీరుకు సంబంధించి సాంకేతిక కారణాలపై దృష్టి పెట్టిన సీబీఐ..ముగ్గురు రైల్వే అధికారులను అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు





















