అన్వేషించండి
Advertisement
IND VS SA: మిడిలార్డర్ ఫెయిల్ అవటంతో తొలి వన్డేలో చతికిలపడిన భారత్
టెస్ట్ సిరీస్ ఓటమితో వన్డేల్లో ప్రతీకారం తీర్చుకుంటారనుకున్న ఫ్యాన్స్ ఆశలు అడియాసలు చేస్తూ తొలి వన్డేలో భారత్ ఓటమి పాలైంది. సౌతాఫ్రికా విధించిన 297 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక యాభై ఓవర్లలో 265 పరుగులకే పరిమితమైంది. కొహ్లీ, ధవన్ లు అర్థసెంచరీలతో రాణించినా....శార్దూల్ ఠాకూర్ చివరిలో ఒంటరిపోరాటం చేసినా...మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలం కావటంతో భారత్ కు ఓటమి తప్పలేదు. అంతకు ముందు సఫారీ బ్యాటర్లు బవుమా, వాన్ డర్ డుసెన్ సెంచరీలతో కదం తొక్కటంతో సౌతాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 296 పరుగుల భారీస్కోరు సాధించింది. సిరీస్ లో రెండోవన్డే శుక్రవారం జరగనుంది.
ఇండియా
Padma Awards 2024 | Drona Bhuyan | రాష్ట్రపతికి వెరైటీ నమస్కారం.. ఎవరు ఈయన..? | ABP Desam
Smita Pasalkar Parrot Lover | ఈమె పిలిస్తే చాలు... రామ చిలుకలు వచ్చి ఇంట్లో వాలిపోతాయి | ABP Desam
BrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్
Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP Desam
Loksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
లైఫ్స్టైల్
సినిమా
ఎలక్షన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets