అన్వేషించండి
IND VS SA: మిడిలార్డర్ ఫెయిల్ అవటంతో తొలి వన్డేలో చతికిలపడిన భారత్
టెస్ట్ సిరీస్ ఓటమితో వన్డేల్లో ప్రతీకారం తీర్చుకుంటారనుకున్న ఫ్యాన్స్ ఆశలు అడియాసలు చేస్తూ తొలి వన్డేలో భారత్ ఓటమి పాలైంది. సౌతాఫ్రికా విధించిన 297 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక యాభై ఓవర్లలో 265 పరుగులకే పరిమితమైంది. కొహ్లీ, ధవన్ లు అర్థసెంచరీలతో రాణించినా....శార్దూల్ ఠాకూర్ చివరిలో ఒంటరిపోరాటం చేసినా...మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలం కావటంతో భారత్ కు ఓటమి తప్పలేదు. అంతకు ముందు సఫారీ బ్యాటర్లు బవుమా, వాన్ డర్ డుసెన్ సెంచరీలతో కదం తొక్కటంతో సౌతాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 296 పరుగుల భారీస్కోరు సాధించింది. సిరీస్ లో రెండోవన్డే శుక్రవారం జరగనుంది.
ఇండియా
TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam
PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
వ్యూ మోర్























