కేంద్ర రక్షణ రంగ సంస్థ -మిధాని ఉత్పత్తుల ప్రదర్శన చాలా బాగుందని తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్యరాజన్ అన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కాంచన్ బాగ్ లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని)లో వారం రోజుల పాటు సాగిన రక్షణఉత్పత్తుల ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రక్షణ రంగానికి అవసరమైన క్షిపణులు, యుద్ధ విమానాలు,రైల్వే కు కావలసిన పరికరాలను ఉత్పత్తులు చేసే మిధాని ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతలతో ముందు దూసుకుపోతుందన్నారు. గతంలో విదేశాల నుండి దిగుమతులు చేసుకునే స్థాయి నుండి ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేయడం ఎంతో గర్వకారణమన్నారు. మిధానిలో మిసైల్స్ పనిచేసే విధానం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను గవర్నర్ ఆసక్తిగా తిలకించారు.
PM Modi on Women Reservation Bill : పార్టీలన్నీ మహిళలకు అధికారమిస్తాయన్న ప్రధాని మోదీ | ABP Desam
Canada PM Justin Trudeau on India : భారత్ పై చేస్తున్న ఆరోపణలు అసంబద్ధం కాదన్న ట్రూడో | ABP Desam
MEA Spokesperson Arindam Bagchi on Canada : కెనడాపై మాటలదాడి పెంచిన భారత్ | ABP Desam
ISRO attempts to revive Vikram and Pragyan : Chandrayaan 3 ప్రాజెక్ట్ లో మరో కీలక ఘట్టం | ABP Desam
Kanimozhi Speech in Loksabha : లోక్ సభలో మరోసారి హిందీ వర్సెస్ తమిళ గొడవ | ABP Desam
BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు
Chandrababu Arrest: చంద్రబాబు విజినరీ లీడర్ కాదు ప్రిజీనరీ లీడర్ : మాజీ మంత్రి కన్నబాబు
Telangana Assembly Elections 2023: చేతులు కలిపిన ప్రత్యర్థులు- ఒకే ఫ్రేమ్లో కనిపించిన రాజయ్య, కడియం
Canada Singer Shubh: భారత్ నా దేశం కూడా-నేనూ ఇక్కడే జన్మించా : కెనడా సింగర్ శుభ్
/body>