అన్వేషించండి
Elephants HalChal: రామకుప్పంలో తిరుగుతున్న ఏనుగుల గుంపు.. భయపడుతున్న గ్రామస్థులు
చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఏనుగుల గుంపు గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తోంది. గొల్లపల్లె, బల్లపల్లె గ్రామంలో స్వైరవిహారం చేస్తూ పంట పొలాలను తొక్కి నాశనం చేస్తున్నాయంటూ రైతులు లబోదిబోమంటున్నారు. ఏనుగుల గుంపు ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తాయో తెలీక భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఈ విషయమై అటవీ శాఖ అధికారులను సంప్రదించగా.. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
న్యూస్
నిజామాబాద్
ప్రపంచం
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion






















