అన్వేషించండి
CJI Justice NV Ramana-Vaikuntha Ekadasi: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ ఎన్వీ రమణ
వైకుంఠ ఏకాదశి ( Vaikuntha Ekadasi) సందర్భంగా తిరుమల (Tirumala) శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి శ్రీవారి ఆశీస్సులు పొందారు. టీటీడీ అధికారులు సీజేఐకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి పట్టువస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇండియా
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ప్రపంచం
టెక్
సినిమా























