అన్వేషించండి
Chittoor Paddy : చిత్తూరులోని ఓ బండపై వరి ధాన్యంలో మంటలు... క్వారీ యజమానిపై రైతుల అనుమానం
చిత్తూరు జిల్లా కంటేపల్లి గ్రామ సమీపంలోని ఓ బండపై ఉన్న వరి ధాన్యంపై గుర్తు తెలియని దుండగులు నిప్పు అంటించారు. దీంతో వరి ధాన్యమంతా అగ్నికి ఆహుతైంది. తమ వరిధాన్యమంగా మంటల్లో కాలిపోయిందంటూ... క్వారీ యజమాని మల్లెల పవన్ కుమార్ పై రైతులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
న్యూస్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Punch macaque Japan Viral Story | తల్లి ప్రేమ కోసం విలవిలలాడిపోతున్న చిన్ని కోతి పిల్ల కథ | ABP Desam
PM Modi Moran Emergency Landing | మోరాన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై దిగిన మోదీ | ABP Desam
వ్యూ మోర్























