అన్వేషించండి
Chittoor Paddy : చిత్తూరులోని ఓ బండపై వరి ధాన్యంలో మంటలు... క్వారీ యజమానిపై రైతుల అనుమానం
చిత్తూరు జిల్లా కంటేపల్లి గ్రామ సమీపంలోని ఓ బండపై ఉన్న వరి ధాన్యంపై గుర్తు తెలియని దుండగులు నిప్పు అంటించారు. దీంతో వరి ధాన్యమంతా అగ్నికి ఆహుతైంది. తమ వరిధాన్యమంగా మంటల్లో కాలిపోయిందంటూ... క్వారీ యజమాని మల్లెల పవన్ కుమార్ పై రైతులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇండియా
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
వ్యూ మోర్
























