వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadasi) పర్వదినం సందర్భంగా తిరుమల క్షేత్రం గోవింద నామస్మరణలతో మారుమోగుతోంది. తెల్లవారుజాము నుంచే పలువురు ప్రముఖులు సైతం దర్శించుకుంటున్నారు. ఏపీ,తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక హైకోర్టు సీజేలు, ఏపీ మంత్రులు నారాయణస్వామి, వెల్లంపల్లి, అనిల్, అవంతి, అప్పలరాజు, సురేష్ తదితరులు వైకుంఠద్వారం ద్వారా ప్రవేశించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ మంత్రులు హరీష్ రావు, తలసాని, గంగుల కమలాకర్ సహా మరికొందరు ప్రముఖులు శ్రీవారిని సేవించుకున్నారు. కొందరు సినీ ప్రముఖులు సైతం వేంకటేశుడిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారందరికీ స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
CM Jagan On Chandrababu Naidu | ప్రతిపక్షాలకు 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా..? | ABP
India vs Australia 2nd ODI Highlights |ఆస్ట్రేలియా ఆల్ రౌండ్ షో,చిత్తుగా ఓడిన టీం ఇండియా |ABP Desam
Padma Shri Pappammal Blesses PM MODI | పాపమ్మాల్ కాళ్లకు నమస్కరించిన ప్రధాని మోదీ | ABP Desam
TSPSC Cancels Group-1 Exam | సిరిసిల్ల విద్యార్థి ఆత్మహత్యకు గ్రూప్-1 కారణం కాదా..?| ABP Desam
Reasons For hailstones | ఉన్నట్టుండి వడగళ్ల వాన కురవడానికి గల అసలు కారణాలు ఇవే | ABP Desam
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా