అన్వేషించండి
Celebrities on Vaikuntha Ekadasi: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadasi) పర్వదినం సందర్భంగా తిరుమల క్షేత్రం గోవింద నామస్మరణలతో మారుమోగుతోంది. తెల్లవారుజాము నుంచే పలువురు ప్రముఖులు సైతం దర్శించుకుంటున్నారు. ఏపీ,తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక హైకోర్టు సీజేలు, ఏపీ మంత్రులు నారాయణస్వామి, వెల్లంపల్లి, అనిల్, అవంతి, అప్పలరాజు, సురేష్ తదితరులు వైకుంఠద్వారం ద్వారా ప్రవేశించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ మంత్రులు హరీష్ రావు, తలసాని, గంగుల కమలాకర్ సహా మరికొందరు ప్రముఖులు శ్రీవారిని సేవించుకున్నారు. కొందరు సినీ ప్రముఖులు సైతం వేంకటేశుడిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారందరికీ స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్పై కోపంతో పాక్లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం
సినిమా
ఆటో





















