అన్వేషించండి
Cable Bridge Collapses in Gujarat| గుజరాత్ లో కూప్పకూలిన కేబుల్ బ్రిడ్జి|ABP Desam
గుజరాత్ లోని మోర్బీలో ఘోర ప్రమాదం జరిగింది. ఛఠ్ పూజ సందర్భంగా భక్తులు మచ్చూ నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జిపై నడుస్తుండగా.. ఆ బ్రిడ్జి ఒక్కసారిగా కూప్పకూలిపోయింది. ఈ ఘటనలో.. 60 మందికిపైగా మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, గుజరాత్ మంత్రి బ్రిజేశ్ మెజ్రా వెల్లడించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
లైఫ్స్టైల్
న్యూస్
న్యూస్
పాలిటిక్స్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















