అన్వేషించండి

ఐదేళ్ల తరవాత మోదీ జిన్‌పింగ్ భేటీ, ఎవరు ఏం మాట్లాడారంటే?

భారత్, చైనా తగువు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో దశాబ్దాల నుంచి ఇది కొనసాగుతూనే ఉంది. గల్వాన్ ఘటన తరవాత ఈ ఘర్షణ ఇంకాస్త పెరిగింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తగ్గించేందుకు కమాండర్ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. కానీ..ఈ సారి ఏకంగా ఇరు దేశాల అధినేతల మధ్య చర్చ జరిగింది. రష్యాలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భేటీ అయ్యారు. మోదీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు. చివరి సారి 2019లో మహాబలిపురంలో ఈ ఇద్దరూ సమావేశమయ్యారు. ఐదేళ్ల తరవాత ఇప్పుడు మళ్లీ భేటీ అయ్యారు. పైగా సరిహద్దు వివాదం ముదిరిన నేపథ్యంలో వీళ్లిద్దరూ ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది. ఈ భేటీలో ఇద్దరు నేతలూ ఏం మాట్లాడారంటే..

జిన్‌పింగ్: ప్రధాని మోదీజీ మిమ్మల్ని ఇక్కడ ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. ఐదేళ్ల తరవాత తొలిసారి ద్వైపాక్షిక సమావేశం జరుగుతోంది. మన సమావేశంపై అంతర్జాతీయంగా ఎంతో ఆసక్తి నెలకొంది. గ్లోబల్ సౌత్‌లో భారత్, చైనా కీలక పాత్ర పోషిస్తున్నాయి. భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా పని చేసేందుకు ఇదే సరైన సమయం. ఇరు దేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లడం మంచిదని భావిస్తున్నాం. పరస్పరం సహకరించుకోవాలి. ఒప్పందాలు కుదుర్చుకోవాలి. అంతర్జాతీయంగా ప్రజాస్వామ్య దేశాలకు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను. 

ప్రధాని మోదీ: మిమ్మల్ని కలుసుకోవడం నాకూ ఆనందంగానే ఉంది. ఐదేళ్ల తరవాత జరుగుతున్న సమావేశమిది. భారత్ చైనా మధ్య మైత్రి అనేది కేవలం మన రెండు దేశాలకే సంబంధించింది కాదని నా అభిప్రాయం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వానికి ఇది ఎంతో కీలకమైంది. గత నాలుగేళ్లలో సరిహద్దులో ఎన్నో ఘటనలు జరిగాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి శాంతి, స్థిరత్వం కోసం ప్రయత్నించాల్సిన అవసరముంది. పరస్పర అభిప్రాయాలను గౌరవించుకోవాలి. ఈ వేదికగా వీటి గురించి చర్చించుకునే అవకాశం వచ్చింది. ఎలాంటి దాపరికాలు లేకుండా ఈ చర్చలు కొనసాగుతాయన్న నమ్మకముంది.

న్యూస్ వీడియోలు

ఐదేళ్ల తరవాత మోదీ జిన్‌పింగ్ భేటీ, ఎవరు ఏం మాట్లాడారంటే?
ఐదేళ్ల తరవాత మోదీ జిన్‌పింగ్ భేటీ, ఎవరు ఏం మాట్లాడారంటే?
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan Wrote A Letter To Sharmila: నీ పనులతో ప్రేమ తగ్గిపోయింది- షర్మిలకు జగన్ రాసిన లేఖ ఇదే
నీ పనులతో ప్రేమ తగ్గిపోయింది- షర్మిలకు జగన్ రాసిన లేఖ ఇదే
Andhra News: జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
ABP Southern Rising Summit 2024: హైదరాబాద్‌  వేదికగా ఏబీపీ నెట్‌వర్క్
హైదరాబాద్‌ వేదికగా ఏబీపీ నెట్‌వర్క్ "ది సదరన్ రైజింగ్ సమ్మిట్" రెండో ఎడిషన్ – ఇండియా గ్రోత్ స్టోరీలో దక్షణాది పాత్రపై చర్చ.
Cyclone Dana Rains Update: నేడు తీవ్ర తుఫానుగా మారనున్న దానా- ఏపీలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, తెలంగాణలో పెరిగిన చలి
నేడు తీవ్ర తుఫానుగా మారనున్న దానా- ఏపీలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, తెలంగాణలో పెరిగిన చలి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఐదేళ్ల తరవాత మోదీ జిన్‌పింగ్ భేటీ, ఎవరు ఏం మాట్లాడారంటే?హెజ్బుల్లా కీలక నేతని మట్టుబెట్టిన ఇజ్రాయేల్ సైన్యంమామునూర్‌లో పోలీసులపై పోలీస్ కుటుంబాల నిరసనబ్రిక్స్ సమ్మిట్‌లో జోక్ వేసిన పుతిన్, పగలబడి నవ్విన మోదీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Wrote A Letter To Sharmila: నీ పనులతో ప్రేమ తగ్గిపోయింది- షర్మిలకు జగన్ రాసిన లేఖ ఇదే
నీ పనులతో ప్రేమ తగ్గిపోయింది- షర్మిలకు జగన్ రాసిన లేఖ ఇదే
Andhra News: జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
ABP Southern Rising Summit 2024: హైదరాబాద్‌  వేదికగా ఏబీపీ నెట్‌వర్క్
హైదరాబాద్‌ వేదికగా ఏబీపీ నెట్‌వర్క్ "ది సదరన్ రైజింగ్ సమ్మిట్" రెండో ఎడిషన్ – ఇండియా గ్రోత్ స్టోరీలో దక్షణాది పాత్రపై చర్చ.
Cyclone Dana Rains Update: నేడు తీవ్ర తుఫానుగా మారనున్న దానా- ఏపీలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, తెలంగాణలో పెరిగిన చలి
నేడు తీవ్ర తుఫానుగా మారనున్న దానా- ఏపీలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, తెలంగాణలో పెరిగిన చలి
AP Free Gas Cylinder: దీపావళి నుంచి ప్రతి మహిళకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 24 గంటల్లో సబ్సిడీ జమ
దీపావళి నుంచి ప్రతి మహిళకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 24 గంటల్లో సబ్సిడీ జమ
Highest T20 Total: ఇదేం మాస్ బ్యాటింగ్ మావా! టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జింబాబ్వే
ఇదేం మాస్ బ్యాటింగ్ మావా! టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జింబాబ్వే
Andhra Pradesh: ఏపీపై రేపు రెండు బాంబులు - ఇంతకీ ఎవరి బాంబు బాగా పేలుతుందో! ఈ దీపావళి ఎవరిదో!
ఏపీపై రేపు రెండు బాంబులు - ఇంతకీ ఎవరి బాంబు బాగా పేలుతుందో! ఈ దీపావళి ఎవరిదో!
ABP Southern Rising Summit 2024 : సంక్షేమం, అభివృద్ధిలో సరికొత్త ఫార్ములా పరిపాలన - దక్షిణాది రైజింగ్ సీఎం రేవంత్ రెడ్డి !
సంక్షేమం, అభివృద్ధిలో సరికొత్త ఫార్ములా పరిపాలన - దక్షిణాది రైజింగ్ సీఎం రేవంత్ రెడ్డి !
Embed widget