అన్వేషించండి
BJP Protest at Kanipakam: నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారా ?
చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయం ఎదుట BJP నాయకులు ధర్నాకు దిగారు. స్వామివారి రథచక్రాలను తగులబెట్టారన్న వార్తల మేరకు వారు అక్కడికిి చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు రక్షణ కరవైందని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఘటన జరిగిన చోట మట్టి ఎందుకు పోశారని, నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారా అని అధికారులను ప్రశ్నించారు.
ఇండియా

Parvatmala project Explained in Telugu | రోడ్లు వేయలేని మార్గాల్లో రోప్ వే తో మహారాజులా ప్రయాణం |ABP

Kerala teen dies due to water fasting | వాటర్ డైట్ వల్ల ప్రాణాలు కోల్పోయిన కేరళ యువతీ | ABP Desam

PM Modi Gifts Gangajal to Mauritius President | మారిషస్ అధ్యక్షుడికి మోదీ విలువైన బహుమతులు | ABP Desam

leviathan Snake Mystery | లెవియాథాన్ నిజంగా ఉందా ? | ABP Desam

DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
జాబ్స్
రాజమండ్రి
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion