PRC సాధన సమితి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగులను సిద్ధం చేసేందుకు రాష్ట్ర కమిటీ జిల్లాల్లో పర్యటిస్తోంది. నెల్లూరులో APNGO అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పర్యటించారు. నగరంలో బైక్ ర్యాలీ చేపట్టారు. అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ బయటపెట్టాలని, చీకటి జీవోలు రద్దు చేసి పాత PRC ప్రకారం జీతాలివ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే లక్షల్లో ఉద్యోగులు విజయవాడను చుట్టుముట్టి తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు.
Woman Police Inspector Appointed|Hyderabad లో రెండో మహిళా SHO గా CI Padma| ABP Desam
Rajiv Gandhi Assassination Case: 31 సుప్రీం కోర్టు సంచలన తీర్పు | Perarivalan | ABP Desam
PM Narendra Modi Nepal Tour: లుంబినిలో ప్రత్యేక పూజలు చేసిన నరేంద్ర మోదీ | ABP Desam
Gyanvapi masjid case live update:వారణాసిలోని జ్ఞాన్ వాపి మసీదు చుట్టూ ఏంటీ వివాదం..? | ABP Desam
NewYork Shooting: సూపర్ మార్కెట్ లో కాల్పులు, మొత్తాన్ని వీడియో తీసిన ముష్కరుడు | ABP Desam
Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!
Anantapur TDP : అనంత టీడీపీకి అసలైన సమస్య సొంత నేతలే ! చంద్రబాబు చక్కదిద్దగలరా ?
YSRCP Politics : సీఎం జగన్ పది రోజుల విదేశీ టూర్ - వైఎస్ఆర్సీపీ నేతలకు ఫుల్ హోం వర్క్ !
Gyanvapi Mosque Survey Report: జ్ఞానవాపి మసీదులో ఆలయ అవశేషాల గుర్తింపు- వారణాసి కోర్టు విచారణకు సుప్రీం బ్రేకులు!