అన్వేషించండి
Advertisement
Bandi Sanjay- PM Modi: తెలంగాణలో పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరా
భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. తెలంగాణలో తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సంజయ్ జాగరణ దీక్ష, అరెస్ట్ పరిణామాలపై ఆరా తీశారు. మొత్తం మీద 15 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడారు. 317 నంబర్ జీవోపై అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగతంగా దాడి చేయడానికి కారణాలు ఏంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల విజయాలను ప్రస్తావించారు. సంజయ్ పోరాటాన్ని మెచ్చుకున్నారు. ప్రజాసమస్యలపై ఎన్నిసార్లు జైలుకు వెళ్ళినా తప్పులేదన్నారు. ఓ ఎంపీ కార్యాలయంపై దాడిని ఖండించారు. సంజయ్ కుటుంబీకులకు ధైర్యం చెప్తూనే, గాయపడ్డ కార్యకర్తలకు అండగా ఉందామని పిలుపునిచ్చారు.
ఇండియా
US Reacts On Arvind Kejriwal Arrest | కేజ్రీవాల్ అరెస్టు గురించి అమెరికాకు ఎందుకు..? | ABP
అమెరికాలోని మేరీల్యాండ్ లో ఘోర ప్రమాదం, క్షణాల్లో కుప్పకూలిపోయిన బ్రిడ్జ్
Bhojshala Survey | Saraswati Temple| సరస్వతి గుడినే మసీదుగా మార్చారా.. ? | ABP Desam
Chain Snatching While Doing Reels | Viral Video | రీల్స్ మోజులో మహిళ..చైన్ ఎత్తుకెళ్లిన దొంగ | ABP
Fire at Ujjain Mahakal Temple | ఉజ్జయినీ మహాకాళేశ్వర్ గుడిలో అగ్నిప్రమాదం | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
టెక్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets