అన్వేషించండి
ఆంధ్రప్రదేశ్ ఫల పుష్ప ప్రదర్శన సందర్శకులను మంత్రముగ్ధులను గావిస్తోంది.
విజయవాడ సిద్ధార్థ ఫార్మసీ కళాశాల ఆవరణలో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ఫల పుష్ప ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటోంది.. మొక్కల ,పెంపకం పై ప్రజల్లో పెరుగుతున్న అభిరుచిని ఈ తరహా ప్రదర్శనలు ప్రోత్సహిస్తాయని నిర్వాహకులు అంటున్నారు. మొక్కల పెంపకం దారులను ప్రోత్సహించే ఉద్దేశంతో రాష్ట్రస్థాయి ఫల పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేశామని వివరించారు. ఇటువంటి ప్రదర్శనలను తిలకించటం ద్వారా, మొక్కల పై అవగాహన పెరుగుతుందని,కాలుష్యం పెరిగిపోతున్న నేటి సమాజంలో పిల్లలకు కూడా మొక్కలు,పండ్ల పెంపకం పై అభిరుచులను అలవరచుకునే దిశగా ప్రదర్శనలు ఉన్నాయన్నారు.
ఇండియా
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
న్యూస్
ఎలక్షన్
ప్రపంచం
























