అన్వేషించండి
ఆంధ్రప్రదేశ్ ఫల పుష్ప ప్రదర్శన సందర్శకులను మంత్రముగ్ధులను గావిస్తోంది.
విజయవాడ సిద్ధార్థ ఫార్మసీ కళాశాల ఆవరణలో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ఫల పుష్ప ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటోంది.. మొక్కల ,పెంపకం పై ప్రజల్లో పెరుగుతున్న అభిరుచిని ఈ తరహా ప్రదర్శనలు ప్రోత్సహిస్తాయని నిర్వాహకులు అంటున్నారు. మొక్కల పెంపకం దారులను ప్రోత్సహించే ఉద్దేశంతో రాష్ట్రస్థాయి ఫల పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేశామని వివరించారు. ఇటువంటి ప్రదర్శనలను తిలకించటం ద్వారా, మొక్కల పై అవగాహన పెరుగుతుందని,కాలుష్యం పెరిగిపోతున్న నేటి సమాజంలో పిల్లలకు కూడా మొక్కలు,పండ్ల పెంపకం పై అభిరుచులను అలవరచుకునే దిశగా ప్రదర్శనలు ఉన్నాయన్నారు.
న్యూస్
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
క్రైమ్
విజయవాడ
నిజామాబాద్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















