అన్వేషించండి
AP Assembly : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మొదలైన కాసేపటికే వాయిదా
AP Assembly సోమవారం ప్రారంభం అయిన వెంటనే వాయిదా పడ్డాయి. సభ మొదలుకాగానే Jangareddy Gudemలో జరుగుతున్న మరణాలపై TDP సభ్యులు చర్చకు డిమాండ్ చేశారు. జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా కారణంగా నాలుగు రోజుల నుంచి మరణాలు సంభవిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ నాలుగు రోజుల్లో 18 మంది మరణించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
విశాఖపట్నం
ఆటో
క్రైమ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















