అన్వేషించండి
Political Controversy New Parliament Opening: PM Narendra Modi ప్రారంభించడంపై మరో వివాదం
పార్లమెంట్ కొత్త భవనంపై రాజకీయ రగడ ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రీయ జనతా దళ్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. ఓ శవపేటికను, పార్లమెంట్ కొత్త భవనం ఫొటోలను పక్కపక్కన పెట్టి ఓ ట్వీట్ చేసింది. ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టారని, అందుకే ఆ ట్వీట్ పెట్టినట్టు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. దీనిపై బీజేపీ నాయకులు దీటుగా స్పందిస్తున్నారు. వారిపై దేశద్రోహం కేసు పెట్టాలంటున్నారు.
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్



















