ప్రధాని మోదీ ప్రస్తుతం దక్షిణాదిన పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం ముందు..... కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్ కు వెళ్లారు. ఖాకీ దుస్తుల్లో కనిపించారు. భారతీయ అటవీ సంపద, సహజసిద్ధ అందాలను చూస్తూ ఈరోజు ఉదయాన్ని గడిపినట్టు ట్వీట్ చేశారు. కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ఆ తర్వాత తమిళనాడులోని తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్ కు మోదీ వెళ్లారు. అక్కడ ఏనుగులకు ఫీడ్ చేశారు. ఏనుగుల సంరక్షకులు, ఆస్కార్ విన్నింగ్ డాక్యుమెంటరీలో కనిపించిన బొమ్మన్, బెల్లీతో కలిసి మోదీ ఏనుగులకు ఆహారం తినిపించారు.
Father Welcomed Girl Child : మహారాష్ట్రలోని వైరల్ గా మారిన Elephant Procession | ABP Desam
Minor Murder in Delhi : పదహారేళ్ల బాలికను దారుణంగా చంపిన ఇరవయేళ్ల యువకుడు | ABP Desam
Tamilnadu BJP President Annamalali : రెజ్లర్ల ఆందోళనకు మద్దతుగా స్టాలిన్ ట్వీట్ పై అన్నామలై ఫైర్
Viral Video | Deer Dances To Hari Nama Ahmednagar Maharashtra: వైరల్ అవుతున్న వీడియో
మధ్యప్రదేశ్ లో 150 సీట్లు గెలుస్తామన్న రాహుల్ గాంధీ
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?
Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
Andhra Politics : వైఎస్ఆర్సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?
Shaitan Web Series : గేరు మార్చిన మహి - కామెడీ కాదు, సీరియస్ క్రైమ్ గురూ!