అన్వేషించండి
Karnataka CM Siddaramaiah Starts Shakti Yojana: ఉచిత బస్సు పాసులు పంపిణీ చేసిన సీఎం
ఇటీవలే కర్ణాటకలో అధికారం చేపట్టిన కాంగ్రెస్.... ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఐదు పక్కా స్కీముల్లో మొదటిది ఇవాళ ప్రారంభించింది. అదే శక్తి యోజన. ఈ పథకం కింద KSRTC, BMTC పరిధిలోని అన్ని బస్సుల్లోనూ మహిళలకు ప్రయాణం ఉచితం. ఈ పథకాన్ని ఇవాళ సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రారంభించారు. బస్సులో ఉచిత పాసులు పంపిణీ చేశారు. మిగతా నాలుగు పథకాలు కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. శక్తి యోజన పథకంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇండియా
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
వ్యూ మోర్























