అన్వేషించండి
Karnataka CM Siddaramaiah Starts Shakti Yojana: ఉచిత బస్సు పాసులు పంపిణీ చేసిన సీఎం
ఇటీవలే కర్ణాటకలో అధికారం చేపట్టిన కాంగ్రెస్.... ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఐదు పక్కా స్కీముల్లో మొదటిది ఇవాళ ప్రారంభించింది. అదే శక్తి యోజన. ఈ పథకం కింద KSRTC, BMTC పరిధిలోని అన్ని బస్సుల్లోనూ మహిళలకు ప్రయాణం ఉచితం. ఈ పథకాన్ని ఇవాళ సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రారంభించారు. బస్సులో ఉచిత పాసులు పంపిణీ చేశారు. మిగతా నాలుగు పథకాలు కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. శక్తి యోజన పథకంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇండియా
Air India Crash Report | Cockpit Voice Recorder లో రికార్డైన మాటలు ఇవే | ABP Desam
Ahmedabad plane crash Reasons Report | అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై బయటకొచ్చిన ప్రాథమిక నివేదిక | ABP Desam
Kid Rescue by Pune Fire Fighter | మూడో అంతస్తు నుంచి ఊచలు పట్టుకుని వేలాడిన పసిపాప | ABP Desam
Adani Speech on Puri Jagannath Seva | అదానీ 'సేవా సే సాధన' కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే | ABP Desam
Gautam Adani Speech At Puri Rathayatra | పూరీ జగన్నాథుడి రథయాత్రలో మాట్లాడిన అదానీ | ABP Desam
వ్యూ మోర్
Advertisement
Advertisement




















