ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను విజేతగా నిలిపిన తర్వాత తొలిసారి మహేంద్ర సింగ్ ధోని చెన్నైకి వచ్చారు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో ధోనికి, ఆయన భార్య సాక్షి కి అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది.