అన్వేషించండి
Jacqueline Fernandez ED Case : రెండొందల కోట్ల రూపాయల మనీల్యాండరింగ్ కేసు | ABP Desam
Jacqueline Fernandez ED Case
రెండొందల కోట్ల రూపాయల మనీల్యాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఢిల్లీ పటియాలా హౌజ్ కోర్టుకు హాజరైంది. సుఖేష్ చంద్రశేఖర్ తో తనకున్న సంబంధాలపై విచారణ జరిగింది. విచారణలో వాదనలు వినిపించిన జాక్వెలిన్ తరపు న్యాయవాది బెయిల్ పిటీషన్ పై జాక్వెలిన్ అభ్యర్థనను కోర్టుకు సమర్పించారు. తదుపరి విచారణను కోర్టు నవంబరు 24, 25 తేదీలకు వాయిదా వేసింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
సినిమా
విశాఖపట్నం





















