అన్వేషించండి
Ysrcp Vs Janasena: విజయవాడలో వైసీపీ, జనసేన వర్గాల మధ్య ఘర్షణ | DNN |ABP Desam
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ,జనసేన నేతలకు మద్య వాగ్వాదం జరిగింది. గడప, గడప కు కార్యక్రమంలో భాగంగా వైసీపీ నేతలు జనసేన కార్యాలయం ముందుకు వెళ్లారు. అక్కడ జనసేన నేత పోతిన మహేష్ కు రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయల చెక్కును అందించేందుకు వైసీపీ ఎమ్మెల్యే వెలంపల్లి ప్రయత్నించారు. అయితే మహేష్ చెక్కును తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో ఇరు వర్గాల మద్య మాటల యుద్దం నడిచింది. ఆ తరువాత ఇరు వర్గాలు ఘర్షణ పడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆంధ్రప్రదేశ్
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Maoist Commander Hidma Encounter in AP | ఏపీలో భారీ ఎన్కౌంటర్ | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతారా? డిప్యూటీ సీఎంపై మండిపడుతున్న జనాలు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















