అన్వేషించండి
Visakhapatnam Duvvada Railway Station: ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువై విద్యార్థిని మృతి |DNN | ABP Desam
విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్ లో రైలు-ప్లాట్ ఫాం మధ్య ఇరుక్కుపోయి గాయాలపాలైన విద్యార్థిని శశికళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువ అవటంతో వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆమె తండ్రి శోకసంద్రంలో మునిగిపోయారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్





















