అన్వేషించండి
Advertisement
Ayyannapatrudu Wife Padmavathi : నోటీసులు ఇవ్వకుండా పోలీసులే కూల్చేస్తారా | ABP Desam
Anakapalli జిల్లా Narsipatnam లో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను కూల్చేయటంపై ఆయన భార్య పద్మావతి స్పందించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు ఇళ్లు కూల్చేయటేమిటని ఆమె ప్రశ్నించారు. రాజకీయాలు ఉంటే నేరుగా చూసుకోవాలే కానీ ఆస్తులు ధ్వంసం చెయ్యడం ఏమిటంటూ మండిపడ్డారు. అయ్యన్న గొంతు నొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు పద్మావతి
విశాఖపట్నం
రెండో అంతస్తులో మొదలై, మూడో అంతస్తుకు పాకిన మంటలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఎలక్షన్
న్యూస్
పర్సనల్ ఫైనాన్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets