అన్వేషించండి
Vadapalli Venkateswara Swamy Temple Specialties: ఏడు వారాల స్వామిగా ఎందుకంత ప్రసిద్ధి..?
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం... కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి గాంచింది. 300 ఏళ్ల క్రితం నాటి ఈ ఆలయంలో వరుసగా 7 శనివారాలు పూజలు చేస్తే కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. నిన్న మొన్నటివరకూ చిన్నగుడిగా ఉన్న ఈ ఆలయం ఇప్పుడు ఓ స్థాయికి చేరింది. ఇటీవల ఒక అజ్ఞాత భక్తుడు బెంగుళూరు నుండి ప్రత్యేక విమానంలో 7 వారాలు వచ్చి ఈ గుడికి భారీ విరాళం ఇవ్వడంతో ఒక్కసారిగా ఈ గుడి వార్తల్లోకెక్కింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















