అన్వేషించండి
Advertisement
రైతు భరోసా కేంద్రంలోని కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన దుండగులు
శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కొప్పర వలస గ్రామంలో రైతులకు ఎరువులు అందట్లేదు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు ఇవ్వట్లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సెంటర్లో తాళాలు పగలగొట్టి కంప్యూటర్లు , ఫర్నిచర్ ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ విషయంపై సచివాలయ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పోలీసులు, అధికారులు పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
Guntakal TDP MLA Candidate Gummanur Jayaram Intevriew | ఎమ్మెల్యేగానే ఉండాలని ఉంది అందుకే పార్టీ మారా
Venkaiah Naidu Padma Vibhushan | రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ అందుకున్న వెంకయ్యనాయుడు | ABP
Dwarampudi Chandrasekhar Reddy | AP Elections 2024 | పవన్ కల్యాణ్ దమ్ముంటే రా ..నేను రెడీ | ABP
BRS Rebel MLA Candidate Interview | విజయవాడ సెంట్రల్ బరిలో BRS రెబల్ ఎమ్మెల్యే | ABP Desam
Tirupati MP Candidate Chinta Mohan Interview | తిరుపతిలో విజయంపై ఎంపీ అభ్యర్థి చింతామోహన్ ధీమా | ABP
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
పాలిటిక్స్
ప్రపంచం
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets