అన్వేషించండి
Advertisement
Tirupati: సూపర్ మార్కెట్ లో దొంగలు పడ్డారు
తిరుపతి, చంద్రగిరి పట్టణం నడిబొడ్డున దొంగలు రెచ్చిపోయారు. రెండు ప్రముఖ దుకాణాల్లో చొరబడి సుమారు 10 లక్షల రుపాయల నగదు మరో 4 లక్షల విలువైన వస్తువులు కాజేసారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, చంద్రగిరిలోని కొత్తపేట వద్థ గల చేగు సూపర్ మార్కెట్, చేగు ఆగ్రో ఎంటర్ ప్రైజర్స్ భారీ చోరీ జరిగిందని బాధితుడు చేగు గోవర్ధన్ గుప్తా చెప్పారు. రాత్రి దుండగులు రాడ్ల సాయంతో షెటర్స్ తెరచి లోనికి ప్రవేశించారు. సూపర్ మార్కెట్ లో సుమారు 3 లక్షల నగదు, మరో రెండు లక్షల విలువైన వస్తువులను దోచేశారు. అలాగే పక్కనే ఉన్న చేగు ఆగ్రో ఎంటర్ ప్రైజర్స్ లో చొరబడి 4 లక్షల రూపాయద నగదు 5 లక్షల విలువైన విలువైన మోటార్లు, కాపర్ వైర్స్ చోరీ జరిగిందని బాధితుడు చేగు గోవర్ధన్ అన్నారు.
తిరుపతి
Breast Milk Bank | Tirupati | మదర్ మిల్క్ బ్యాంక్... తల్లిపాలు సేకరించి పిల్లల ఆకలి తీరుస్తోంది |ABP
తిరుమల దర్శనం తర్వాత అన్నదాన వితరణ కార్యక్రమంలో నారా లోకేశ్ కుటుంబం
Gudimallam Temple | India's First Lord Shiva Temple | దేశంలోనే మొట్టమొదటి శివుడి గుడి..!| ABP Desam
గ్రీన్ ఛానల్ ద్వారా గుండె రావటంతో తిరుపతిలో శస్త్రచికిత్స విజయవంతం
"నేనేమైనా అంటే అతిశయోక్తి అంటారు కానీ..." తిరుపతిలో మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
బిజినెస్
ఎంటర్టైన్మెంట్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets