అన్వేషించండి
Tirumala Vaikuntha Dwaara Darshanam Tickets: టికెట్ జారీ క్యూలైన్లలో స్వల్ప తొక్కిసలాట
తిరుమలలో నిన్న రాత్రి భక్తుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఈ ఘటన జరిగింది. వైకుంఠద్వార దర్శన టికెట్లకు సంబంధించి మధ్యాహ్నం నుంచే భక్తులు భారీగా చేరుకున్నారు. ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడటంతో తొక్కిసలాట జరిగింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















