అన్వేషించండి
Advertisement

Srisailam: శ్రీశైలంలో కన్నులపండువగా పుష్కరిణి హరతులు
శ్రీశైలంలో కార్తీకమాసం సందర్భంగా శ్రీశైలంలోని పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం,దశ హారతులిచ్చారు. కార్తిక మొదటి సోమవారం కావటంతో పుష్కరిణి వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో లక్షదీపోత్సవం కన్నులపండువగా నిర్వహించారు.పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను ఆశీనులను చేసి అర్చకులు వేదపండితులు దీపోత్సవ సంకల్పాన్ని పఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తిరుపతి

సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
