అన్వేషించండి
Advertisement
పోలవరం పూర్తి కావాలంటే కేవలం కాంగ్రెతోనే సాధ్యం
పోలవరం ఏపీ కి ప్రకృతి ప్రసాదించిన వరమని, పోలవరం ప్రాజెక్టు ఏపి కి జీవనాడి అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. వెంపల్లి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం కాంగ్రెస్ మానస పుత్రిక అని పోలవరం పెండింగ్ పనులు పూర్తి కావాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. 1980 లో ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్వర్గీయ టంగటూరి అంజయ్య పోలవరం కు శంకుస్థాపన చేసారని మళ్ళీ ప్రభుత్వాలు ప్రాజెక్టును విస్మరిస్తే 2004 లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ పరిపాలన మంజూరు ఇచ్చారన్నారు. గత టిడిపి ప్రభుత్వం ఇప్పటి వైసీపీ ప్రభుత్వం కాసులకు కక్కుర్తి పడి పోలవరం నిర్మాణ బాధ్య
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets