అన్వేషించండి
పోలవరం పూర్తి కావాలంటే కేవలం కాంగ్రెతోనే సాధ్యం
పోలవరం ఏపీ కి ప్రకృతి ప్రసాదించిన వరమని, పోలవరం ప్రాజెక్టు ఏపి కి జీవనాడి అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. వెంపల్లి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం కాంగ్రెస్ మానస పుత్రిక అని పోలవరం పెండింగ్ పనులు పూర్తి కావాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. 1980 లో ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్వర్గీయ టంగటూరి అంజయ్య పోలవరం కు శంకుస్థాపన చేసారని మళ్ళీ ప్రభుత్వాలు ప్రాజెక్టును విస్మరిస్తే 2004 లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ పరిపాలన మంజూరు ఇచ్చారన్నారు. గత టిడిపి ప్రభుత్వం ఇప్పటి వైసీపీ ప్రభుత్వం కాసులకు కక్కుర్తి పడి పోలవరం నిర్మాణ బాధ్య
ఆంధ్రప్రదేశ్
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Maoist Commander Hidma Encounter in AP | ఏపీలో భారీ ఎన్కౌంటర్ | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతారా? డిప్యూటీ సీఎంపై మండిపడుతున్న జనాలు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
శుభసమయం





















