పోలవరం ఏపీ కి ప్రకృతి ప్రసాదించిన వరమని, పోలవరం ప్రాజెక్టు ఏపి కి జీవనాడి అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. వెంపల్లి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం కాంగ్రెస్ మానస పుత్రిక అని పోలవరం పెండింగ్ పనులు పూర్తి కావాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. 1980 లో ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్వర్గీయ టంగటూరి అంజయ్య పోలవరం కు శంకుస్థాపన చేసారని మళ్ళీ ప్రభుత్వాలు ప్రాజెక్టును విస్మరిస్తే 2004 లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ పరిపాలన మంజూరు ఇచ్చారన్నారు. గత టిడిపి ప్రభుత్వం ఇప్పటి వైసీపీ ప్రభుత్వం కాసులకు కక్కుర్తి పడి పోలవరం నిర్మాణ బాధ్య
Nadendla Manohar Arrested: విశాఖలో టైకూన్ జంక్షన్ కు వెళ్లేందుకు నాదెండ్ల మనోహర్ ప్రయత్నం, అరెస్ట్
YCP MLA Alla Ramakrishna Reddy Resign : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణారెడ్డి సంచలనం | ABP Desam
Nara Lokesh Yuvagalam 3000Kms : కొడుకు,బావమరిదితో కలిసి నారా లోకేష్ పాదయాత్ర | ABP Desam
Nadendla Manohar Stopped At Novotel Vizag: వైజాగ్ లో నోవాటెల్ హోటల్ వద్ద నాదెండ్ల మనోహర్ ను అడ్డుకోవడానికి కారణమేంటి..?
Anantapur Basavanna Katta: 600 ఏళ్ల నాటి నందీశ్వరుడు.. చూస్తే చాలు.. కోరికలన్నీ తీరతాయి
Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని పిలుపు
Nabha Natesh : నభా నటేష్ అందాల నటికి అవకాశాలు నిల్ - పాపం, ఆ యాక్సిడెంట్తో!
Vizag Tycoon Junction Politics : విశాఖలో టైకూన్ జంక్షన్ చుట్టూ రాజకీయం - జనసేన నేతల అరెస్ట్ - పవన్ రియాక్షన్ ఇదే !
What is happening in YSRCP : ఎమ్మెల్యే పదవికే కాదు వైసీపీకి కూడా ఆళ్ల రాజీనామా - వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతోంది ?
/body>