అన్వేషించండి
TDP Protest At Assembly : కాలినడకన అసెంబ్లీకి వెళ్లిన టీడీపీ నేతలు | DNN | ABP Desam
సంక్షోభంలో సంక్షేమం ఉందంటూ నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభా పక్షం ఆందోళనకు దిగింది. అసెంబ్లీకి కాలినడకన వెళ్లిన టీడీపీ నాయకులు....అన్న క్యాంటీన్లు, పెళ్లి కానుక, పండుగ కానుకలు, అంబేద్కర్ విదేశీ విద్య పథకాలు రద్దు చేయటాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. రేషన్ బియ్యంలోనూ వైసీపీ నేతలు కుంభకోణానికి పాల్పడుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















